తెలంగాణలో సబ్ కలెక్టర్లుగా ఐఏఎస్ ట్రైనీలు

తెలంగాణలో సబ్ కలెక్టర్లుగా పలువురు ఐఏఎస్ ట్రైనీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-08-22 17:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సబ్ కలెక్టర్లుగా పలువురు ఐఏఎస్ ట్రైనీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా 2022 బ్యాచ్ కు చెందిన వారు. కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ గా శ్రద్ధా శుక్లా, బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహాను, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా నారాయణ్ అమిత్, తాండూరుకు ఉమా శంకర్ ప్రసాద్, బాన్సువాడకు కిరణ్మయి కొప్పిశెట్టిలను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.   


Similar News