ఉజ్జయిని మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బుధవారం

Update: 2024-10-23 13:15 GMT

దిశ,బేగంపేట: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది.ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ,దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సూరిటి కామేశ్వర్ ల సమక్షంలో లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో రూ. 12,58,724 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి వెల్లడించారు.ఈ లెక్కింపులో అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ,మాజీ ట్రస్టు బోర్డు సభ్యులు కృష్ణ, ప్రకాష్, దయానంద్,భక్తులు పాల్గొన్నారు.


Similar News