CM Revanth Reddy : విశ్వ వేదిక పై…తెలంగాణ సగర్వంగా నిలవాలి.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

పండగ పూట సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-10-12 05:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దసరా పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవేదికపై తెలంగాణ సగర్వంగా నిలవాలని అన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్ (ట్విట్టర్) లో శుభాకాంక్షలు తెలుపుతూ.. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, జన సంక్షేమానికి.. ప్రజా ప్రభుత్వ సంకల్పం విజయపథాన సాగాలని ఆకాంక్షించారు.


Similar News