BREAKING: విజయం నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి: ఎంపీ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

విజయం నుంచి కూడా గెలిచిన అభ్యర్తులు పాఠాలు నేర్చుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అన్నారు.

Update: 2024-06-11 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయం నుంచి కూడా గెలిచిన అభ్యర్తులు పాఠాలు నేర్చుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అన్నారు. ఇవాళ విజయవాడ వేదిక జరిగిన కూటమి శాసనసభాపక్ష నేతల సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అనూహ్య విజయం సాధించిందని తెలిపారు. ముఖ్యంగా మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. గత ఐదేళ్లుగా నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారని పేర్కొన్నారు.      


Similar News