బైక్ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

దిశ, వెబ్‌డెస్క్ : మమబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గార్ల మండలం పెద కిష్టాపురం గ్రామనికి చెందిన బాణోత్ రామ్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతంపేట వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే గల కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి […]

Update: 2021-01-15 02:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మమబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గార్ల మండలం పెద కిష్టాపురం గ్రామనికి చెందిన బాణోత్ రామ్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతంపేట వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే గల కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News