కృష్ణా జిల్లాలో పాము కాటు కలకలం

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో పాము కాటు బెడద పెరుగుతూనే ఉంది. సోమవారం మొవ్వ మండలంలో ఆరుగురు పాము కాటుకు గురైయ్యారు. రైతు కూలీలు పొలంలో పనిచేస్తుండగా పాము కాటేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులను హుటాహుటిన మొవ్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 59 మంది రైతులు పాము కాటుకు గురైయ్యారని డాక్టర్ శివరామ కృష్ణ తెలిపారు. కొంతమంది బాధితులు నాటు వైద్యాన్ని కూడా ఆశ్రయిస్తున్నారన్నారు.

Update: 2020-07-19 07:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో పాము కాటు బెడద పెరుగుతూనే ఉంది. సోమవారం మొవ్వ మండలంలో ఆరుగురు పాము కాటుకు గురైయ్యారు. రైతు కూలీలు పొలంలో పనిచేస్తుండగా పాము కాటేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులను హుటాహుటిన మొవ్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 59 మంది రైతులు పాము కాటుకు గురైయ్యారని డాక్టర్ శివరామ కృష్ణ తెలిపారు. కొంతమంది బాధితులు నాటు వైద్యాన్ని కూడా ఆశ్రయిస్తున్నారన్నారు.

Tags:    

Similar News