కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. పండుగ రోజే పోలీసు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లిలోని  ఫోరంమాల్ ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఈ శ్వరయ్య శంషాబాద్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా  విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ శ్వరయ్య మృతితో బతుకమ్మ పండుగ రోజే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.

Update: 2021-10-05 22:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫోరంమాల్ ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఈ శ్వరయ్య శంషాబాద్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ శ్వరయ్య మృతితో బతుకమ్మ పండుగ రోజే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.

Tags:    

Similar News