టాలీవుడ్‌లో వేశ్యగా నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సోసైటీలో వేశ్యలు అంటే అందరూ చిన్నచూపు చూస్తారు

Update: 2023-08-02 13:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: సొసైటీలో వేశ్యలు అంటే అందరూ చిన్నచూపు చూస్తారు. నీచంగా మాట్లాడుతారు. కానీ వారిది కూడా ఓ వ‌ృత్తే. అయితే అలాంటి పాత్రల్లో సినిమాల్లో నటించడానికీ చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపరు. టాలీవుడ్ హీరోయిన్లు కొంతమంది వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భామ ‘విమానం’ చిత్రంలో వేశ్యగా నటించి మంచి పేరు దక్కించుకుంది. ప్రభుదేవా నటిస్తోన్న ‘వుల్ఫ’ మూవీలో కూడా అనసూయ ఒక వేశ్యగా కనిపించనుందని సమాచారం. అలాగే హీరోయిన్ శ్రీయ ‘పవిత్ర’ సినిమాలో వేశ్యగా నటించింది. అనుష్క- ‘వేదం’, సినీయర్ స్టార్ హీరోయిన్ రమ్మకృష్ణ - సూపర్ డీలక్స్’, అవకాయ్ బిర్యానీ చిత్రం హీరోయిన్ బిందు మాధవి- ‘సెగ’, సంగీత- ‘ధనం’ ఛార్మి- ‘జ్యోతి లక్ష్మి’, సదా- ‘ప్యూర్ సోల్’ స్నేహా- ‘ధూల్ పేట్’ శృతి హాసన్ హిందీలో తెరకెక్కిన ‘డీడే’ చిత్రంలో పాకిస్తాన్‌కు చెందిన వేశ్యగా నటించింది.  

Read More: ప్లీజ్ ఆంటీ నేను తట్టుకోలేను.. నన్ను పెళ్లి చేసుకో.. సురేఖవాణికి ప్రపోజ్ చేసిన యువకుడు (వీడియో)

నటితో సెక్స్ ఎఫైర్ పెట్టుకున్న నిర్మాత.. రహస్యంగా వీడియోలు తీసి నెట్టింట పోస్ట్!  

Tags:    

Similar News