ఛీ..హనీమూన్‌లో భర్త పక్కన ఉండగానే.. ఆ పని చేసిన హీరోయిన్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అందం,నటనతో ఎతో మందిని ఆకట్టుకొని స్టార్ హీరోయిన్

Update: 2024-05-22 05:22 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అందం,నటనతో ఎతో మందిని ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇక టాలీవుడ్‌లో అందరి సరసన నటించిన ఈ బ్యూటీ.. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇక అక్కడ తన నటనతో మంచి మంచి ఆఫర్స్ చేజిక్కించుకొని, వరస అవకాశాలతో దూసుకెళ్లింది.

అంతే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరు హనీమూన్‌కు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్.. ఛీ మరి ఇంత బరితెగించాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే? రకుల్ మొదట్లో పద్ధతిగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి వెళ్లాక చాలా బోల్డ్ గా తయారైంది. అయితే రీసెంట్‌గా తన భర్తతో హనీమూన్‌కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ, తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా .. ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఇవి చూసిన నెటిజన్స్.. నీకు పెళ్లి అయ్యిందిగా అయినా ఇంతలా ఎక్స్పోజ్ చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Tags:    

Similar News