అనసూయను తన భర్తను విడదీయాలని చూసిన లేడీ.. ఆమె ఎవరంటే?

యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న

Update: 2024-07-09 16:10 GMT

దిశ, సినిమా : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ, తన నటతో అందరినీ ఆకట్టుకుటుంది. తాజాగా అనసూయకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే? అనసూయ, భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం. వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దు అబ్బాయిలు కూడా పుట్టారు. అనసూయ తన భర్త, పిల్లలతో వెకేషన్స్‌కు వెళ్తూ చాలా సరదాగా గడుపుతుంటుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటుంది.ఇక వీరిద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. ఒకరికి ఒకరిపై అమితమైన ప్రేమ ఉంటుంది. అలాంటి వీరిని విడదీయాలని ఓ లేడీ చూసిందంట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా?

అనసూయ జడ్జీగా చేస్తున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో ఆమెకు షో మేకర్స్ అదరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తన ఎన్‌సీసీ ట్రైనింగ్ ఆఫీసర్‌గా ఉన్న సరోజ్ బాలాను స్టేజ్ పైకి తీసుకొచ్చారు. దీంతో అనసూయ ఆనందం మాటల్లో చెప్పలేనిది. సరోజ్ మాట్లాడుతూ.. అనసూయను క్యాంపస్‌లో ఎవరికంటా పడకుండా దాచేదాన్ని ఎవరు లైన్ వేస్తారని, భరద్వాజ్ అనసూయను కూడా విడదయాలనీ చాలా చూశాను కానీ అది నావల్ల కాలేదంటూ చెప్పుకొచ్చింది. దీంతో అనసూయ, భరద్వాజ్‌ను విడదీయాలని చూసిన లేడీ ఈమెనే అంటూ నెటిజన్స్ ముచ్చటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Similar News