విడాకులు అడిగాడని.. భార్య ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఏడేళ్ల కొడుకు నిశాంత్‌కు విషమిచ్చి తల్లి లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విడాకుల నోటీసు పంపించడంతో మనస్తాపం చెందిన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Update: 2021-01-01 23:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఏడేళ్ల కొడుకు నిశాంత్‌కు విషమిచ్చి తల్లి లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విడాకుల నోటీసు పంపించడంతో మనస్తాపం చెందిన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

విషయం తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News