హుస్నాబాద్‌లో మరో 17 కేసులు

దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. బుధవారం ఏకంగా 17 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో పట్టణంలో 37 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేశారు. ఇక కొహెడ మండలంలో 10 మందికి టెస్టులు నిర్వహించగా.. ముగ్గురికి వైరస్ సోకింది. దీంతో బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Update: 2020-08-19 05:03 GMT

దిశ, హుస్నాబాద్: పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. బుధవారం ఏకంగా 17 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో పట్టణంలో 37 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేశారు. ఇక కొహెడ మండలంలో 10 మందికి టెస్టులు నిర్వహించగా.. ముగ్గురికి వైరస్ సోకింది. దీంతో బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Tags:    

Similar News