వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలం కావడంతో వరద నష్టంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పన ఆర్థిక సాయం, పూర్తిగా ఇల్లు కూలిపోతే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు అందజేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు తక్షణమే రూ.550 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం […]

Update: 2020-10-19 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలం కావడంతో వరద నష్టంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పన ఆర్థిక సాయం, పూర్తిగా ఇల్లు కూలిపోతే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు అందజేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు తక్షణమే రూ.550 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మాములు జీవన పరిస్థితులు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News