ప్రయాణికులకు షాక్.. ఆగని పెట్రో బాదుడు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇంధన బాదుడు కొనసాగుతోంది. గత మూడు రోజులుగా పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం

Update: 2022-03-27 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇంధన బాదుడు కొనసాగుతోంది. గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 57 పైసలు, డీజిల్ పై 60 పైసలు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ రూ.98.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ రూ.98.70గా ఉంది. అటు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11గా ఉండగా.. డీజిల్ రూ.90.42గా ఉంది. 

Tags:    

Similar News