Tirumala Srivari Brahmotsavam : వైభవంగా శ్రీవారి గరుడ వాహన సేవ

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఘనంగా జరుగుతున్నాయి..

Update: 2023-09-22 14:46 GMT

దిశ, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఐదో రోజు కావడంతో మలయప్పస్వామి గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

Tags:    

Similar News