Road accident : సదాశివపేటలో... ఘోర రోడ్డు ప్రమాదం

సదాశివపేట మండలం మద్దికుంట- ఆత్మకూర్ రోడ్డులోని లక్ష్మీ కాంత స్పిన్నింగ్ మిల్లు ప్రాంతంలో కారు ప్రమాదానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Update: 2024-07-20 10:46 GMT

దిశ, సదాశివపేట : సదాశివపేట మండలం మద్దికుంట- ఆత్మకూర్ రోడ్డులోని లక్ష్మీ కాంత స్పిన్నింగ్ మిల్లు ప్రాంతంలో కారు ప్రమాదానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మృతదేహాలతో పాటు గాయపడిన వారందరినీ ఆసుపత్రులకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News