2గంటల వరకు 39% పోలింగ్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2గంటలకు వరకు 39శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.  

Update: 2021-03-14 04:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2గంటలకు వరకు 39శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

 

Tags:    

Similar News