దిశ, వెబ్డెస్క్: Asian Gamesలో భారత్ vs నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ను వర్షం కారణంగా రద్దైంది. ఇప్పటికే గుహవాటిలో ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్ రద్దు కాగా,, ఇవాళ తిరుమనంతపురంలో నెదర్లాండ్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో టీమిండియా నేరుగా వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడనుంది. అక్టోబర్ 8 న ఇండియా vs ఆసీస్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది.