ఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,316 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. వైరస్ బారినపడి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 6,910కు పెరిగింది. కాగా ప్రస్తుతం ఏపీలో 16,000 యాక్టివ్‌ కేసులు ఉండగా, 8,35,801 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు 94.08 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.

Update: 2020-11-19 08:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,316 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. వైరస్ బారినపడి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 6,910కు పెరిగింది. కాగా ప్రస్తుతం ఏపీలో 16,000 యాక్టివ్‌ కేసులు ఉండగా, 8,35,801 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు 94.08 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.

Tags:    

Similar News