- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం.. ఆవులను వదించలేనని చెప్పడంతో స్తంభానికి కట్టేసి కొట్టారు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించాలని పరిగికి చెందిన వాజిద్ను తీసుకెళ్లారు. కానీ అక్కడ ఎద్దులకు బదులు ఆవులు కనిపించాయి. దీంతో అతను వాటిని వధించేందుకు నిరాకరించారు. దీంతో ఆ అక్రమ కబేళా నిర్వాహకులు తాము చెప్పింది చేయాల్సిందేనని వాజిద్తో గొడవకు దిగారు. దీంతో తాను ఆవును వదించలేనని తేల్చి చెప్పారు. దీంతో దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ ఫొన్లలో రికార్డు చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story