దారుణం.. ఆవులను వదించలేనని చెప్పడంతో స్తంభానికి కట్టేసి కొట్టారు

by Disha Web Desk 12 |
దారుణం.. ఆవులను వదించలేనని చెప్పడంతో స్తంభానికి కట్టేసి కొట్టారు
X

దిశ, వెబ్‌డెస్క్: సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించాలని పరిగికి చెందిన వాజిద్‌ను తీసుకెళ్లారు. కానీ అక్కడ ఎద్దులకు బదులు ఆవులు కనిపించాయి. దీంతో అతను వాటిని వధించేందుకు నిరాకరించారు. దీంతో ఆ అక్రమ కబేళా నిర్వాహకులు తాము చెప్పింది చేయాల్సిందేనని వాజిద్‌తో గొడవకు దిగారు. దీంతో తాను ఆవును వదించలేనని తేల్చి చెప్పారు. దీంతో దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ ఫొన్‌లలో రికార్డు చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Next Story

Most Viewed