వాటర్ ట్యాంకర్ బీభత్సం..

by  |
వాటర్ ట్యాంకర్ బీభత్సం..
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి వాటర్ ట్యాంకర్ దూసుకువెళ్లింది.ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదనే ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also…

ఇంట్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు..



Next Story