- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత్లో కరోనా విజృంభణ..!
by Anukaran |

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా గత 24 గంటల్లో 47,905 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, బుధవారం ఒక్కరోజే 550 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,83,917కు చేరింది. ఇప్పటివరకు 1,28,121 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,89,294 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 80,66,502 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story