- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తీవ్ర విషాదం : బస్ బోల్తా.. 12 మంది మృతి
by vinod kumar |

X
దిశ, వెబ్డెస్క్ : అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈశాన్య మెక్సికోలోని తమౌలిపాస్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై జరిగింది. రేనోసా-న్యువోలియోన్ మోంటెర్రేల మధ్య డ్రైవర్ బస్ను అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో కన్నుమూశారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Next Story