- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురయ్యారు. మున్సిపల్ చేపల మార్కెట్లో ఉన్న ఆయనపై కత్తులతో గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం సైనేడ్ పూసిన కత్తితో భాస్కర్ రావును హత్య చేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారిద్దరూ టీడీపీ మాజీ కౌన్సిలర్ అనుచరులుగా అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story