రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి

by  |
రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించింది ఏపీ సర్కార్. ఈ మేరకు జూలై 8న రైతు దినోత్సవాన్ని ఘనంగా జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల సంక్షేమం కోసం వైస్సార్ చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


Next Story