విద్యుద్ఘాతంతో యువకుడు మృతి 

by  |
విద్యుద్ఘాతంతో యువకుడు మృతి 
X

దిశ, మహబూబ్‌నగర్: విద్యుద్ఘాతంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామ సమీపంలోని జూరాల ఎడమ కాల్వ వద్ద రామన్‌పాడుకు చెందిన కురుమూర్తి అనే యువకుడు విద్యుద్ఘాతంతో మృతిచెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed