- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ ఓ యువతి నిండు ప్రాణాలు తీసింది. హైదరాబాద్ మణికొండలో ల్యాంకో హిల్స్లోని 15వ అంతస్తు పై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మూడు నెలల కిందట నందిగామ నుంచి వీరవల్లిక అనే ఓ యువతి హైదరాబాద్ వచ్చింది. కరోనా వైరస్ వేగంగా పెరగుతుండటంతో తిరిగి ఇంటికి వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఇంటికి రావాలని కుటుంబ సభ్యులు ఆమెతో అన్నారు. దీంతో తీవ్ర మసస్తాపం చెందిన వల్లిక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
Next Story