- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆన్లైన్ చాటింగ్తో అమ్మాయిలను చీటింగ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు యువకులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఫేస్బుక్ వేదికగా యువతులతో పరిచయం పెంచుకుని, అనంతరం పర్సనల్ చాటింగ్లోకి దింపారు. మెల్లగా చనువు పెంచుకుని యువతుల ఫొటోలు సేకరించి, బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు. విషయం గ్రహించిన యువతులను పోలీసులను ఆశ్రయించగా, నిందితులు హేమంత్ సాగర్, ఇతేంద్ర సింగ్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండ్కు తరలించారు.
Next Story