- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొత్తగూడెం: ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని మధురబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన కె.రామ్ ప్రసాద్ కొత్తగూడెం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకునేందుకు రామ్ ప్రసాద్ ప్రియురాలిని రమ్మని కోరడంతో.. సదరు యువతి నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన రామ్ ప్రసాద్.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story