తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య

by  |
తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య
X

దిశ, హుస్నాబాద్: తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం రాంచంద్రాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మరవేణి అజయ్(18) అనే యువకుడు తన తండ్రి బైక్ కొనివ్వలేదని ఈనెల ఆరో తేదీన పురుగుల మందు తాగాడు. దీంతో తండ్రి ఎల్లయ్య అతని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అజయ్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.



Next Story

Most Viewed