- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం రాంచంద్రాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మరవేణి అజయ్(18) అనే యువకుడు తన తండ్రి బైక్ కొనివ్వలేదని ఈనెల ఆరో తేదీన పురుగుల మందు తాగాడు. దీంతో తండ్రి ఎల్లయ్య అతని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అజయ్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Next Story