- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలతో వర్చువల్ సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. సభలో ఏయే అంశాలు లేవనెత్తాలి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిపై చర్చించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రులు సమావేశాలకు ముందు ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సమవేశాన్ని నిర్వహించాలని కోరారు.
Next Story