- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… అమరావతి పేరుతో చంద్రబాబు బ్రమరావతి చెందాడని విమర్శించారు. కరోనా కారణంగా రైతులకు కౌలు లేటుగా జమ అయ్యిందని తెలిపారు. సీఆర్డీఏ రద్దు అయినా కౌలు రైతుల అకౌంట్లో నగదు జమ చేశారని అన్నారు. కోర్టుల ద్వారా టీడీపీ బిల్లులను అడ్దుకుంటుందని అన్నారు.
Next Story