- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. తుళ్లూరులో జరిగిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఇంత మంది పాల్గొనడంపై పలువురు విమర్శించారు. వైసీపీ మీటింగ్లకు కరోనా నిబంధనలు వర్తించడం లేదా రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం పోరాడే రైతులను కరోనా నిబంధనల పేరుతో పోలీసులు వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మీటింగ్పై నిలదీసిన రైతులను అదుపులోకి తీసుకోవడంపై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also…
Next Story