- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రెజ్లర్ ఆత్యహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్ల ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ కు చెందిన జాతీయ స్థాయి రెజ్లర్ శ్రీనివాస్ (23) మృతి చెందాడు. ఆరు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story