- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట:
సిద్దిపేట ప్రజల గుండె చప్పుడు, ఆపద్బాంధవుడు, మంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పట్టణ టీఆర్ఎస్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం బందారం గ్రామంలోని దర్గాలో భక్తిశ్రద్ధలతో చాదర్ సమర్పించారు. అనంతరం ధువా చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షులు అక్బర్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా కరోనా వ్యాధి కష్టాల నుండి హరీష్ రావు ఎంతో మందిని రక్షించారని అన్నారు. ఆయనతో పాటు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్ధించామని అన్నారు.
Next Story