రైల్వే మహిళా ఎస్సైల ఔట్ పరేడ్..

by  |
రైల్వే మహిళా ఎస్సైల ఔట్ పరేడ్..
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే మహిళా రక్షక దళం ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ సోమవారం మౌలాలి ఆర్ఫీఎఫ్ శిక్షణా కేంద్రంలో జరిగింది. 9-ఏ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

ఈ బ్యాచ్‌లో సుమారు 83మంది మహిళా ఎస్సైలు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. 9నెలల పాటు కఠినమైన శిక్షణను మహిళా క్యాడెట్లు పూర్తి చేసుకున్నారు.కాగా, ఈ రైల్వే బ్యాచ్ 9-ఏలో శఖావత్, స్మృతి బిశ్వాస్ ఉత్తమ క్యాడెట్లుగా పతకాలు అందుకున్నారు.


Next Story

Most Viewed