- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే మహిళా రక్షక దళం ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ సోమవారం మౌలాలి ఆర్ఫీఎఫ్ శిక్షణా కేంద్రంలో జరిగింది. 9-ఏ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఈ బ్యాచ్లో సుమారు 83మంది మహిళా ఎస్సైలు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. 9నెలల పాటు కఠినమైన శిక్షణను మహిళా క్యాడెట్లు పూర్తి చేసుకున్నారు.కాగా, ఈ రైల్వే బ్యాచ్ 9-ఏలో శఖావత్, స్మృతి బిశ్వాస్ ఉత్తమ క్యాడెట్లుగా పతకాలు అందుకున్నారు.
Next Story