- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: కారు ఆటో ఢీకొని ఓ మహిళ మృతిచెందగా, మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని దుర్గాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… కోదాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న ఆటోను వెనక నుంచి కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో యాసవరపు మేరీ(40) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరుగురికి గాయలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామాంజనేయులు తెలిపారు.
Next Story