- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని బేగం అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బేగం చికెన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తోంది.
శనివారం ఉదయం నల్లా వద్ద నీళ్లు పడుతుండగా బైక్పై వచ్చిన దుండగుడు కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. దీంతో సదరు మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం ఆ దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హత్యకు పాత కక్షలేనని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story