- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమెన్ మిత్రా హఠాత్తుగా మరణించాడు. ఆయనకు గురువారం తెల్లవారుజామూన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా సోమెన్ కిడ్నీ, గుండె సంబంధ రోగాలతో బాధపడుతున్నాడు. దీంతో జూలై మొదట్లో కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో చేరాడు.
ఆరోగ్యం విషమించడంతో గురువారం ఒంటి గంట సమయంలో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మిత్రాకు భార్య, కుమారుడున్నారు. చౌరంగీ జిల్లా సీల్దాహ్ నియోజకవర్గం నుంచి 1972-2006ల మధ్య ఎమ్మెల్యేగా సేవలందించారు. మిత్రా మృతి పట్ల పశ్చిమబెంగాల్ యువజన కాంగ్రెస్ విభాగం సంతాపం తెలిపింది.
Next Story