- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. పాకాల చెరువు సమీపంలోని వాగు వద్ద ఓ వ్యక్తి చేపలు పడుతుండగా విద్యుత్ ఘాతుకానికి గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చిలుకమ్మ నగర్కు చెందిన పున్నం వీరస్వామి (50) ఆదివారం సాయంత్రం చేపటల వేటకు వెళ్లాడు. వాగులో కరెంట్ తీగ పడి ఉండడాన్ని గమనించని వీరస్వామి నీటిలో దిగాడు. విద్యుత్ ప్రసరించడంతో వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story