- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
బెంగళూరు: కరోనా కేసులను అదుపులో పెట్టడానికి కర్ణాటక సర్కారు రాష్ట్ర రాజధాని బెంగళూరులో వారంపాటు లాక్డౌన్ విధించడానికి సిద్ధమైంది. ఈ నెల 14 తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు బెంగళూరు పట్టణ, రూరల్ జిల్లాలో లాక్డౌన్ అమలవుతుందని రాష్ట్ర సీఎం బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. ఈ కాలంలో పాలు, పండ్లు, కూరగాయలు, ఔషధాలు, అత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి పాటించాలని, కరోనాను కట్టడి చేయడంలో పాలుపంచుకోవాలని కోరారు.
Next Story