- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా జిల్లాలో పలు చోట్ల పంటపొలాలో నీరు నిలిచి రైతులు తీవ్రంగా నష్ట పోయే పరిస్థితి నెలకొంది. మిడ్జిల్ మండలంలో రాత్రి భారీగా కురిసిన వర్షంతో ఇటీవల వేసిన పత్తి పంట పూర్తిగా నీట మునిగింది. ఇప్పుడిపుడే పంట మొలకెత్తుతున్న సమయంలో వర్షం కురవడంతో నిలిచిన నీరు కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. అదేవిధంగా రెండుమూడు రోజులుగా వేస్తున్న విత్తనాలు రాత్రి కురిసిన వర్షం దెబ్బకు మొలకేతే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story