- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వరంగల్ నగరంలోని మట్వాడా పోలీస్ స్టేషన్లో నమోదైన మోటారు సైకిళ్ల చోరీకి సంబంధించిన కేసులో కానిస్టేబుళ్లు మహేందర్, రాజులు అక్రమ వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
దీనిపై స్పందించిన వరంగల్ కమిషనర్ తక్షణమే అధికారులను విచారణకు అదేశించారు. ఈ మేరకు పోలీస్ అధికారులు విచారణ జరిపి, కమిషనర్కు నివేదిక సమర్పించారు. దీంతో ఆ నివేదిక ఆధారంగా సదరు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story