- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా ఆర్డీవో హేమలత ప్రసవానికి జీజీహెచ్ ని ఎంచుకుని ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత ఉండి, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యంపై పూర్తి విశ్వాసం లేని పరిస్థితుల్లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలను కాదనుకుని మరీ ప్రభుత్వాసుపత్రిని ఎంచుకుని, పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Next Story