ఐపీఎల్ నుంచి తప్పుకున్న వీవో

by  |
ఐపీఎల్ నుంచి తప్పుకున్న వీవో
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వీవో తప్పుకుంది. దీంతో ఐపీఎల్ 2020కి త్వరలో కొత్త స్పాన్సర్ రానుంది. వీవో చైనాకు చెందిన ప్రముఖ మొబైళ్ల తయారీ కంపెనీ. కాగా, ఐపీఎల్ నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత స్పాన్సర్ షిప్ నుంచి వీవో తప్పుకోవడం గమనార్హం. ఐపీఎల్-2020 టోర్నీని యూఏఈలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Next Story