- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: తెలంగాణలో వరుసగా చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల సమీపంలో గోపాలదీన్నే రిజర్వాయర్ వద్ద చిరుత ఆనవాళ్లు స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుంది. శనివారం అర్ధరాత్రి చిరుత రెండు మేక పిల్లలను ఎత్తికెళ్లిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ ఉన్న కాలిముద్రలు చిరుతవేనా కాదా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. గ్రామస్తులు ఎవ్వరూ కూడా సమీప అడవిలోకి వెళ్లరాదని సూచించారు.
Next Story