- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణ, గ్రామీణ వైద్యులు ఈ నెల 8 నుంచి ఆగస్టు 30వ వరకు స్వచ్ఛందంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం భద్రాచలం మండలం కొర్రాజులగుట్ట సెంటర్లో గ్రామీణ వైద్యుల సహాయక సంఘం సమావేశం జరిగింది. కరోనా నేథ్యంలో వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు సత్యం కాట.. ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మదుసుధన్రావు, ఎంఎస్.చారి, కె.వెంకన్నతదితరులు పాల్గొన్నారు.
Next Story