- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా 93.24 శాతం లబ్ధిదారులకు మొదటి రోజు పెన్షన్లు అందజేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. దీంతో లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు వెల్లువిరిసిందన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అంటూ అభివర్ణించారు. తండ్రి ఎలాగో కొడుకు అలాగే అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Next Story