- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా వుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై ఆయన విమర్శలు కురిపించారు. కోట్లాది ప్రజల సమక్షంలో ఉచిత విద్యుత్ పై మహానేత రాజశేఖరరెడ్డి సీఎంగా చేసిన తొలి సంతకంపై కూడా చంద్రబాబు అబద్ధమాడేశారన్నారు. ‘నీ అబద్దాలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు ‘ఛీ’బిఎన్ అని వర్ణిస్తూ.. నీయంత చరిత్రహీనుడిని ఈ దేశం చూడలేదు, చూడబోదు’ అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story