- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: తొగుట మండలం వేములఘట్ గ్రామానికి చెందిన ఓయూ (OU) విశ్రాంత ప్రొఫెసర్ హరిపురం వెంకటేశ్వర్లు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ(kerala central university) వైస్ ఛాన్సలర్(vice chancellor) గా నియమితులయ్యారు. ఓయూలో కామర్స్ (commerce) డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్(principal)గా పనిచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు ఎర్రన్నగారి రాజలింగారెడ్డి మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు పేద కుటుంబంలో పుట్టినా మొక్కవోని ధైర్యంతో కష్టపడి చదివి గ్రామం పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశారన్నారు. వెంకటేశ్వర్లు ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజలింగారెడ్డి అన్నారు.
Next Story